Tikamgarh
-
#Speed News
100 suffer from food poisoning: ఫుడ్ పాయిజనింగ్తో 100 మందికి పైగా అస్వస్థత.. ఎక్కడంటే..?
మధ్యప్రదేశ్ టికామ్గఢ్ జిల్లాలో మతపరమైన కమ్యూనిటీ విందు (భండారా)లో భోజనం చేసిన తర్వాత ఫుడ్ పాయిజన్ కారణంగా 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
Published Date - 08:51 PM, Wed - 2 November 22