Three Elephants
-
#Viral
Three Elephants Dies: ఉత్తర బెంగాల్లో గూడ్స్ రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి
పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దూర్ జిల్లాలో విషాదం నెలకొంది. రాజభట్ ఖావా వద్ద సోమవారం ఉదయం గూడ్స్ రైలు ఢీకొనడంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ ప్రమాద ఘటనలో తల్లి మరియు రెండు పిల్ల ఏనుగులు మరణించాయి.
Date : 27-11-2023 - 2:44 IST