Thirukovilur
-
#Devotional
వెన్నతో కృష్ణుడిని చేసి వశిష్ఠుడు ఆరాధించిన దివ్య మహిమగల క్షేత్రం.. ‘కృష్ణారణ్య క్షేత్రం’
కృష్ణుడిని ఎంతో మంది మహర్షులు ఆరాధించారు .. ఆ స్వామి సేవలో తరించారు. తన నామస్మరణలో .. తన కీర్తనల్లో తేలియాడే మహర్షులను స్వామి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలా శ్రీకృష్ణుడు .. వశిష్ఠ మహర్షికి ప్రత్యక్షమైన క్షేత్రంగా ‘తిరుక్కణ్ణం గుడి’ కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్నే ‘కృష్ణారణ్య క్షేత్రం’ అని కూడా పిలుస్తుంటారు. తమిళనాడు .. నాగపట్నం సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ వశిష్ఠమహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి […]
Date : 24-12-2025 - 4:15 IST