Thimmapur Village
-
#Telangana
Telangana: ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం : హరీశ్ రావు
గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ శాఖల నిర్లక్ష్యం వల్ల జ్వరాలు విస్తరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతుందని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని విమర్శించారు.
Published Date - 02:11 PM, Sun - 24 August 25