TG Bharat
-
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నాలుగు దశాబ్దాల కలకు ముగింపు..మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
ఈ సంఘటన వెనక ఉన్న పాఠం గర్వించదగ్గది. కర్నూలు నగరంలోని అశోక్నగర్ పరిధిలో ఉన్న పంప్హౌస్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా దాదాపు 150 పేద కుటుంబాలు తాత్కాలిక గుడిసెల్లో నివసిస్తున్నాయి. ఎన్నిసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను అభ్యర్థించినా, వారికి శాశ్వత నివాస హక్కు దక్కలేదు.
Date : 06-08-2025 - 3:59 IST -
#Andhra Pradesh
Tirumala : శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పవిత్ర వేదమంత్రాలతో వేదాశీర్వచనం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పండితులు పీయూష్ గోయల్ కు శేషవస్త్రం కప్పి, శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.
Date : 16-06-2025 - 2:03 IST