Temple Employees
-
#Telangana
Telangana: వారం పాటు నిరసన వాయిదా వేసిన అర్చకులు
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యతరహా ఆలయాల్లోని దాదాపు 2,200 మంది అర్చకులకు ధూప దీప నైవైద్య పథకం కింద గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
Published Date - 02:12 PM, Tue - 20 February 24