TeluguNewsUpdate
-
#Telangana
Kamareddy : మటన్ వండలేదని భార్య ను చంపిన భర్త
కామారెడ్డికి చెందిన శివాజీ (31), లక్ష్మి దంపతుల మధ్య శనివారం రాత్రి నాన్ వెజ్ వండటంపై వివాదం మొదలైంది. రాత్రి సమయంలో మాంసాహారం ఎందుకు వండలేదని శివాజీ తన భార్యను నిలదీశాడు.
Date : 27-04-2026 - 9:25 IST