Telugu Viral
-
#Viral
Viral: ప్రభుత్వ వాటర్ ట్యాంక్లో 25 పాములు
అటవీ శాఖ బృందం 24 కొండచిలువ పాములను రక్షించింది. ఈ పాములలో క్రైట్ అనే విషపూరిత పాము కూడా ఉంది. ట్యాంకు నుంచి పాములు బయటకు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తాము ఇంతకాలం వాడుతున్న ట్యాంక్లో విషపూరిత పాములు, కొండచిలువలు ఉంటాయని తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు
Published Date - 04:39 PM, Fri - 30 August 24