Telanganna
-
#Telangana
Phone Tapping Case: ఢిల్లీకి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కేంద్ర సంస్థలు జతకడుతున్నాయా? అంటే అవుననే సమాచారం అందుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలు వెల్లడించారు.
Date : 31-05-2024 - 7:54 IST