Telangana Jagruti President Kavitha
-
#Telangana
Kavitha : బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు వ్యూహాత్మక చర్చలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించడమే. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 04:52 PM, Mon - 8 September 25