Telangana Government Initiatives
-
#Speed News
Tummala Nageswara Rao : తెలంగాణలో నేతన్నలకు గుడ్ న్యూస్.. చేనేత అభయహస్తం పథకం పేరుతో రూ. 238 కోట్లు
Tummala Nageswara Rao : తాజాగా, రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఉత్సాహం కలిగించేలా చేనేత కార్మికులకు కూడా మంచి శుభవార్తను తెలియజేశారు. చేనేత అభయహస్తం పథకం పేరుతో రూ. 238 కోట్ల నిధులతో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Published Date - 10:46 AM, Tue - 10 December 24