Tech In Governance
-
#Andhra Pradesh
CM Chandrabbu : వాట్సాప్ గవర్నెన్స్తో ఏపీ ప్రజలకు 500 సేవలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రజలకు మరింత చేరువ కావడానికి కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు అవసరమైన సేవలు, సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు, వినతులను స్వీకరించేందుకు ‘మన మిత్ర’ పేరుతో ప్రత్యేక ప్లాట్ఫార్మ్ను ఏర్పాటు చేశారు.
Published Date - 11:02 AM, Tue - 25 February 25