Sustainability
-
#India
Jitendra Singh : గ్లోబల్ బయో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మారే అవకాశం భారత్కు ఉంది
Jitendra Singh : తిరువనంతపురంలోని CSIR-NIIST క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగిస్తూ, శాస్త్రేతర సమాజానికి కూడా ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకురావాలని ఇన్స్టిట్యూట్కు పిలుపునిచ్చారు. "భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారిత గ్లోబల్ బయో మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది" అని మంత్రి ఈ సమావేశంలో చెప్పారు.
Published Date - 10:42 AM, Fri - 18 October 24 -
#Speed News
EV Stations: దేశవ్యాప్తంగా 7,432 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ EV స్టేషన్లు.. 800 కోట్లు మంజూరు..
దేశంలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్స్, స్కూటర్స్ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.దేశవ్యాప్తంగా 7,432 పబ్లిక్ ఫాస్ట్..
Published Date - 12:30 PM, Wed - 29 March 23