Super Billionaires
-
#India
Super Billionaires : మరో కీలక మైలురాయి సొంతం చేసుకున్న ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీ
Super Billionaires : భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ , గౌతమ్ ఆదానీ, 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా $500 బిలియన్ (₹4.35 లక్షల కోట్లు) పైగా సంపద కలిగిన 24 "సూపర్ బిలియనియర్ల" జాబితాలో స్థానం సాధించారు. ఈ జాబితాలో, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
Published Date - 10:20 AM, Sat - 1 March 25