Subhman Gill
-
#Sports
Double Centuries: ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు డబుల్ సెంచరీ సాధించిన ముగ్గురు భారత్ ఆటగాళ్లు వీరే!
భారత క్రికెట్లో అత్యంత ప్రముఖ ఆటగాడైన ఒకరైన సునీల్ గవాస్కర్. ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. 1979లో ఓవల్ టెస్ట్లో ఆయన నాల్గవ ఇన్నింగ్స్లో 221 పరుగులు చేసి అద్భుతమైన రికార్డును సాధించారు.
Date : 04-07-2025 - 10:21 IST -
#Sports
IPL 2025: హై-వోల్టేజ్ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ vs అర్ష్దీప్ సింగ్
ఐపీఎల్ 2025 పట్ల ఉత్సాహం పెరుగుతోంది. ఆటగాళ్ల విధ్వంసంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
Date : 25-03-2025 - 5:51 IST