Subbareddy
-
#Andhra Pradesh
తిరుమల జంబో బోర్డుపై దుమారం..నేరస్తులు, రాజకీయ నిరుద్యోగుల అడ్డా
తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. పూర్తి స్థాయి వాణిజ్య కేంద్రంగా మార్చేస్తున్నారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ప్రస్తుత జగన్ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటోంది. దేవస్థానం చరిత్రలో లేని విధంగా 81 మందితో కూడా జంబో బోర్డును నియమించడం విమర్శలను ఎదుర్కొంటోంది. అందుకే, తక్షణం బోర్డును రద్దు చేయాలని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ రాశాడు. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లు, సీబీఐ కేసుల విచారణలో ఉన్న వాళ్లను బోర్డులో […]
Published Date - 04:08 PM, Sat - 18 September 21