Stampede Investigation
-
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియల్ ఎంక్వైరీ..
Tirupati Stampede : ఈ విచారణ మొదటి దశలో, న్యాయ విచారణ కమిషన్ ముందు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు.
Published Date - 11:29 AM, Tue - 4 February 25