Srilanka Cricket
-
#Sports
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా..!
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత జట్టు బిజీగా ఉంది. స్వదేశంలో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా (Team India) దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది.
Published Date - 03:16 PM, Wed - 29 November 23