Sri Adichunchanagiri Mahasamsthana Mutt
-
#Andhra Pradesh
Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్
Nara Lokesh : నిర్మలానందనాథ మహాస్వామిజీ, నారా లోకేశ్ మధ్య జరిగిన భేటీలో పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఆధ్యాత్మిక కేంద్రాలు సమాజంలో పోషిస్తున్న పాత్ర, సామాజిక సేవ, విద్య వంటి విషయాలపై ఇరువురు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది
Published Date - 08:39 PM, Sun - 7 September 25