Special Unit To Target India
-
#India
Dawood: భారత్ టార్గెట్ గా మళ్లీ దావూద్ కుట్రలు
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్ ను లక్ష్యంగా చేసుకున్నాడా.... ప్రముఖ రాజకీయనేతలు, వ్యాపారవేత్తలే టార్గెట్ గా దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడా... తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ వెల్లడించిన వివరాలు సంచలనం రేపుతోంది.
Date : 19-02-2022 - 12:47 IST