Singapore Chandrababu
-
#Andhra Pradesh
దావోస్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు, సింగపూర్ అధ్యక్షుడితో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ సదస్సులో చురుగ్గా పాల్గొంటున్నారు. జ్యురిచ్ విమానాశ్రయంలో ప్రవాసాంధ్రుల నుంచి ఘనస్వాగతం అందుకున్న అనంతరం ఆయన నేరుగా సదస్సు వేదికకు చేరుకున్నారు
Date : 19-01-2026 - 3:30 IST