Siddham Public Meeting
-
#Andhra Pradesh
Siddham Public Meeting : టీడీపీని మళ్లీ మడతపెట్టేందుకు సిద్ధమా..? – జగన్
‘మళ్లీ టిడిపి(TDP)ని ఓడించేందుకు.. చొక్కాలు మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? రంగు రంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారు. ఆయన వాగ్ధానాలను నమ్మొద్దు. పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాలి. కార్యకర్తలు, వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి’ అని రాప్తాడు వేదికగా వైసీపీ అధినేత, సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ (Jagan) ‘సిద్ధం’ పేరుతో వరుస సభలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. ప్రజలకు అందించిన సంక్షేమ […]
Published Date - 06:27 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Jagan : ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని..?’ – జగన్ సమాదానికి సిద్ధమా..?
అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ (Siddham )సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ (Jagan) దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియా వేదికగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు […]
Published Date - 03:55 PM, Sun - 18 February 24