Shumbhashanshu Space Expedition
-
#India
PM Modi : గగన్యాన్కు శుభాంశు శుక్లా అనుభవాలు చాలా అవసరం: ప్రధాని మోడీ
2040 నాటికి భారత్ తన అంతరిక్ష మిషన్లను విస్తృతంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మరో 40 నుంచి 50 మంది వ్యోమగాములను తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. గగన్యాన్ మిషన్కు శుభాంశు శుక్లా చేసిన అంతరిక్ష ప్రయాణం ఒక కీలకమైన మొదటి అడుగుగా నిలుస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.
Date : 19-08-2025 - 11:49 IST