September 27
-
#Sports
IND vs AUS 3rd ODI: మూడో వన్డేకి అందుబాటులో ఆసీస్ దిగ్గజ ఆటగాళ్లు
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే సెప్టెంబర్ 27న రాజ్కోట్లో జరగనుంది. ఇందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రానున్నారు.
Published Date - 10:44 PM, Tue - 26 September 23