School Van Train Collision
-
#India
Accident: తమిళనాడులో స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారుల దుర్మరణం
Accident: తమిళనాడు రాష్ట్రంలో మరోసారి గేట్ కీపర్ నిర్లక్ష్యం భయానక ప్రమాదానికి దారితీసింది. కడలూరు జిల్లా సెమ్మన్ కుప్పం వద్ద మంగళవారం ఉదయం ఒక స్కూల్ వ్యాన్ రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నంలో ఉండగా, అకస్మాత్తుగా వచ్చిన రైలు ఢీకొట్టింది.
Published Date - 01:24 PM, Tue - 8 July 25