Satyakumar Yadav
-
#Speed News
నర్సింగ్ అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
Andhra Pradesh Nursing Admissions 2026–27 బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం 2026 -27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఆ విద్యా సంవత్సరంలో నర్సింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా నీట్ –యూజీ పరీక్ష […]
Date : 14-02-2026 - 10:42 IST -
#Andhra Pradesh
ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?
మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్, సత్యకుమార్ యాదవ్, మరియు కొల్లు రవీంద్రలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి ప్రాణహాని తలపెడుతూ లేఖలు అందాయి. సాధారణంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ సెంటర్లలో ఇలాంటివి సహజం
Date : 11-02-2026 - 1:45 IST