Samagra Shiksha
-
#Andhra Pradesh
ఏపీలో నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్
Minister Lokesh Announce DSC In AP Assembly త్వరలో డీఎస్సీని ప్రకటిస్తామని, అలాగే సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల వేతనాల పెంపుదలపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసన సభలో ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తాం సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు […]
Date : 19-02-2026 - 11:42 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మంత్రి లోకేశ్ కృషికి కేంద్రం మద్దతు..విద్యాశాఖకు అదనంగా నిధులు మంజూరు
ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించి, విద్యారంగంలో నాణ్యతను మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి మద్దతు తెలుపుతూ రూ.432.19 కోట్ల అదనపు నిధులను సమగ్రశిక్ష కింద మంజూరు చేసింది.
Date : 20-08-2025 - 11:23 IST