Sahu Garapati
-
#Cinema
Chiranjeevi : ప్రజా రాజ్యం జనసేనగా మారింది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi : హైదరాబాద్లో ఆదివారం జరిగిన లైలా చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఈ వేడుకలో ఆయన "జై జనసేన" అంటూ నినదించడం, అలాగే ప్రాజా రాజ్యం పార్టీ గురించి ప్రస్తావించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Published Date - 11:09 AM, Mon - 10 February 25