Sagar Sharma
-
#India
Delhi : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు.. నిందితులకు బెయిల్
. వారు పసుపు రంగు పొగ వదులుతూ సభలోని సభ్యులను, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ భవనం బయట నీలమ్ ఆజాద్, అమోల్ శిందేలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా భద్రతపై తీవ్రమైన చర్చలు ప్రారంభమయ్యాయి.
Published Date - 12:42 PM, Wed - 2 July 25