Rythu Bharosa Scheme Update
-
#Telangana
రైతు భరోసా వారికీ మాత్రమే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
గతంలో సాగుతో సంబంధం లేకుండా పట్టా భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం సాగులో ఉన్న భూములకే ఎకరాకు రూ. 6,000 చొప్పున సాయం అందించాలని ప్రాథమికంగా నిర్ణయించింది
Date : 07-02-2026 - 9:53 IST