Ruled Out
-
#Sports
Nitish Kumar Reddy: టీమిండియాకు బిగ్ షాక్.. టీ20లకు స్టార్ ఆటగాడు దూరం!
నితీష్ కుమార్ రెడ్డి T20 అంతర్జాతీయంలో భారతదేశం తరపున 4 మ్యాచ్లలో 90 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని సగటు 45. అతని అత్యధిక స్కోరు 74. బౌలింగ్ విషయానికి వస్తే అతను 4 మ్యాచ్లలో 3 వికెట్లు పడగొట్టాడు.
Date : 29-10-2025 - 8:00 IST -
#Sports
Jofra Archer: ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్.. కీలక ఆటగాడికి గాయం!
ఇంగ్లాండ్ జట్టు భారత్తో జరిగే టెస్ట్ సిరీస్కు ముందు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జట్టులోని ప్రధాన పేస్ బౌలర్ గాయంతో సతమతమవుతున్నాడు. ఈ బౌలర్ మరెవరో కాదు జోఫ్రా ఆర్చర్. ఆర్చర్ గాయం కారణంగా వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
Date : 21-05-2025 - 8:52 IST -
#Sports
Mark Wood Ruled Out: ఇంగ్లాండ్ జట్టుకు భారీ దెబ్బ.. భారత్తో సిరీస్కు స్టార్ ప్లేయర్ దూరం!
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా వచ్చే నాలుగు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉండనున్నాడు.
Date : 13-03-2025 - 8:00 IST -
#Sports
IPL 2024: ఐపీఎల్ నుంచి మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఔట్
ఐపీఎల్ ప్రారంభానికి ముందు, చాలా మంది టీమిండియా ఆటగాళ్లు గాయాల బారీన పడ్డారు. దీంతో ఫ్రాంచైజీలు టెన్షన్ పడుతున్నాయి. ఈ క్రమంలో రిషబ్ పంత్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమీల ఫిట్నెస్పై బీసీసీఐ తాజాగా అప్డేట్ ఇచ్చింది.
Date : 12-03-2024 - 1:56 IST -
#Sports
KL Rahul Ruled Out: మూడో టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!
ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు (IND vs ENG) జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ (KL Rahul Ruled Out) దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Date : 13-02-2024 - 7:05 IST -
#Sports
Hardik Pandya Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. గాయం కారణంగా వరల్డ్ కప్ కు దూరమైన పాండ్యా..!
2023 ప్రపంచకప్లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya Ruled Out) ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 నుండి పూర్తిగా నిష్క్రమించాడు.
Date : 04-11-2023 - 9:44 IST -
#Sports
IND vs BAN: బీసీసీఐ కీలక ప్రకటన.. రెండో టెస్టుకు రోహిత్ తో పాటు ఆ బౌలర్ కూడా ఔట్..!
భారత్-బంగ్లాదేశ్(IND vs BAN) జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ఢాకా వేదికగా జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ టెస్టు కోసం తాజాగా జట్టును విడుదల చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు.
Date : 21-12-2022 - 8:25 IST -
#Speed News
KL Rahul: ఇంగ్లాండ్ టూర్ కు కే ఎల్ రాహుల్ దూరం
ఇంగ్లాండ్ టూర్ ఆరంభానికి ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 16-06-2022 - 7:40 IST