Rs 23.50 Lakh
-
#Speed News
Crime News: డెలివరీ బాయ్స్గా నటిస్తూ రూ.23.50 లక్షలు దోచుకెళ్లిన దుండగులు
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్గా నటిస్తూ ఇద్దరు యువకులు నగదు, నగలు దోచుకెళ్లారు. కాన్పూర్లోని ఓ వ్యాపారి ఇంట్లో కూతురు ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆ యువకులు దాదాపు రూ.23.50 లక్షల నగదు, నగలు దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది.
Published Date - 11:31 AM, Mon - 13 November 23