Rs 18 Lakh
-
#Telangana
Telangana Crime: లింగమార్పిడి చేయించుకున్న భర్తను హత్య చేయించిన భార్య
లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని వేధిస్తున్న భర్తను చంపేందుకు ఓ మహిళ రూ.18 లక్షలకు కిరాయి రౌడీలకు సఫారీ ఇచ్చి అంతమొందించింది. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది.
Published Date - 07:10 AM, Mon - 8 January 24