Rs.1.25 Crores
-
#Andhra Pradesh
Vijayawada : యువతిని బెదిరించి రూ.1.25 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Cyber Criminals : ఓ వ్యక్తి యువతికి ఫోన్ చేసి తాను ముంబై పోలీస్ (Mumbai Police) అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత మీకు వచ్చిన కొరియర్లో డ్రగ్స్ (Drugs), ఇతర నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నాయని.. అది చట్టరీత్య నేరమని యువతిని అరెస్ట్ చేస్తానని బెదిరించాడు
Published Date - 11:41 AM, Sat - 16 November 24