Roadside
-
#Andhra Pradesh
Andhra Pradesh: రోడ్డు సదుపాయం లేక దారిలోనే ప్రసవించిన గిరిజన మహిళ
గిరిజన ప్రాంత వాసుల్ని ప్రభుత్వలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళని కేవలం ఓటు కోసమే వాడుకుంటున్నారు. గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండలు, గుట్టలు మధ్య కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి.
Published Date - 01:09 PM, Tue - 9 April 24