Right To Education
-
#Andhra Pradesh
Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై తాజా సమాచారం
కేంద్రం నుండి ఇప్పటివరకు కేవలం 40% నిధులే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ అయ్యాయని సమాచారం. మిగిలిన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా భరించి విద్యార్థులకు సాయం అందిస్తోంది. అయితే మొత్తం బకాయిలను విద్యార్థుల ఖాతాల్లోకి పూర్తిగా జమ చేయాలంటే కేంద్రం నుంచి మిగిలిన నిధులు రావలసి ఉంది.
Date : 20-06-2025 - 7:18 IST