Rice Farm
-
#Telangana
వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ : సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలు
సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివాదాస్పద ప్రకటనపై రైతులు, ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో ఒక కేజీ వరి విత్తనాలు అమ్మినా ఆ దుకాణాలను సీజ్ చేస్తానని ఆయన హెచ్చరించారు.
Published Date - 11:22 AM, Wed - 27 October 21