Revanth's Team
-
#Speed News
Medigadda: మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలిస్తున్న సిఎం రేవంత్ బృందం
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన బృందం మేడిగడ్డ చేరుకుంది. డ్యామేజ్ అయిన బ్యారేజ్ పిల్లర్లను సిఎం రేవంత్ బృందం పరిశీలిస్తోంది. మొత్తం 85 పిల్లర్లలో డీ బ్లాక్ లో 7 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. సీఎం రేవంత్ టీమ్ తో పాటు ఇంజినీరింగ్ నిపుణులు కూడా ఉన్నారు. వారు కూడా బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు. బ్యారేజ్ ను పరిశీలించిన నిపుణులు.. ఆ వివరాలను సీఎం రేవంత్(cm revanth reddy), మంత్రులు, […]
Date : 13-02-2024 - 4:47 IST