Restaurant Closures
-
#India
MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం
ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్లను ఉపయోగించే వ్యాపార సంస్థలకు విద్యుత్ వినియోగంపై సబ్సిడీ ఇవ్వనున్నారు. ఒక యూనిట్ విద్యుత్కు రూ.2 చొప్పున సబ్సిడీ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Date : 15-03-2026 - 7:00 IST