Republic Day Parade Delhi
-
#Andhra Pradesh
Republic Day Parade: ఆంధ్రప్రదేశ్కు దక్కిన గౌరవం.. రిపబ్లిక్ డేకు ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపిక!
డిల్లీలో ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు భారీగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంలో ప్రతి రాష్ట్రం నుంచి ప్రత్యేక శకటాలు పరేడ్లో ప్రదర్శించేందుకు పంపబడతాయి. ఈ నేపథ్యంలో, వచ్చే ఏడాది జనవరి 26న ఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి శకటం ఎంపికయ్యింది.
Published Date - 11:42 AM, Mon - 23 December 24