Reoresetatives
-
#Speed News
మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా ఢిల్లీలో నివాళులు అర్పించిన మంత్రి గంగుల కమలాకర్
మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Published Date - 12:44 PM, Mon - 11 April 22