Renkoji Temple
-
#India
Subhas Chandra Bose : నేతాజీ అస్థికలు భారతదేశానికి రప్పించండి..ప్రధాని మోడీకి అనితా బోస్ భావోద్వేగ విజ్ఞప్తి
అనితా బోస్ ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసే అవకాశాన్ని ఆశిస్తూ, తండ్రి అస్థికల అంశానికి తక్షణ పరిష్కారం కోరారు. జర్మనీలో నివసిస్తున్న అనితా బోస్ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఈ అంశం తక్షణ చర్యకు లోనవ్వాలని ఆమె అంటున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె చెప్పిన మాటలు హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి.
Published Date - 03:52 PM, Fri - 29 August 25