Refugees
-
#India
Supreme Court : అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు
‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారందరికీ భారత్ ఆశ్రయం కల్పించే ధర్మశాల కాదు. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఇది. ప్రతి ఒక్కరినీ ఆదరించలేము. మీకెందుకు ఇక్కడ స్థిరపడే హక్కు ఉంది?’’ అని ప్రశ్నించింది.
Date : 19-05-2025 - 5:03 IST