Refugees
-
#India
Supreme Court : అన్ని దేశాల నుంచి వచ్చే వారిని ఆదరించేందుకు భారత్ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు
‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారందరికీ భారత్ ఆశ్రయం కల్పించే ధర్మశాల కాదు. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఇది. ప్రతి ఒక్కరినీ ఆదరించలేము. మీకెందుకు ఇక్కడ స్థిరపడే హక్కు ఉంది?’’ అని ప్రశ్నించింది.
Published Date - 05:03 PM, Mon - 19 May 25