Record Level Temperature
-
#India
Heat Wave : వామ్మో.. అక్కడ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
రాజస్థాన్లోని ఫలోడిలో శనివారం దేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.శనివారం రాజస్థాన్లో 48.9 డిగ్రీల సెల్సియస్తో జైసల్మేర్ రెండవ అత్యంత వేడిగా ఉన్న ప్రదేశంగా ఉంది,
Date : 26-05-2024 - 11:32 IST