Ransomware News
-
#Speed News
Ransomware Attack: సైబర్ దాడి.. 300 బ్యాంకుల సేవలకు అంతరాయం..!
ఇండియాలోని 300 చిన్న బ్యాంకులకు టెక్నాలజీ సపోర్ట్ అందిస్తోన్న C-Edge Technologiesపై ransomware అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. ఆయా బ్యాంకుల RTGS, యూపీఐ, ఏటీఎం సర్వీసులు నిలిచిపోయాయి.
Published Date - 11:44 PM, Wed - 31 July 24