Ranchi ODI
-
#Sports
MS Dhoni: రాంచీలో జరిగిన మ్యాచ్కు ధోని ఎందుకు రాలేకపోయాడు? కారణమిదేనా?!
భారత్ రాంచీలో జరిగిన ఈ మ్యాచ్ను 17 పరుగుల తేడాతో గెలిచి, 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ధోని మ్యాచ్కు రాకపోవడానికి గల కారణాన్ని భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (JSCA) కార్యదర్శి సౌరభ్ తివారీ ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Published Date - 05:28 PM, Mon - 1 December 25