Ramdayalu
-
#India
Express Train Caught Fire: అవధ్-అసోం ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు.. రైలు నుంచి దూకిన ప్రయాణికులు
బీహార్ (Bihar)లోని ముజఫర్పూర్ జిల్లాలో అవధ్-అస్సాం ఎక్స్ప్రెస్ రైలులోని ఏసీ కోచ్లో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో కలకలం రేగింది. రైలు ఆగిన వెంటనే చాలా మంది ప్రయాణికులు బోగీ నుంచి దూకారు.
Published Date - 08:17 AM, Thu - 9 February 23