Rajgir
-
#Speed News
రైలు ఇంజన్ కింద కూర్చొని 190 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి అలా..?
తాజాగా ఒక వ్యక్తి రైలు ఇంజిన్ చక్రాలపై కూర్చొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 190 కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. వినడానికి షాకింగ్ గా ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇది మాత్రం నిజమే. పాట్నా మీదుగా రాజ్ గిర్ నుంచి వస్తున్న బుద్ధపూర్ణిమ ఎక్స్ ప్రెస్ లో ఈ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. పాట్నా మీదుగా రాజ్ గిర్ నుంచి వస్తున్న బుద్ధపూర్ణిమ ఎక్స్ ప్రెస్ జర్నీ లో ఉండగా ఇంజన్ వద్ద కూర్చున్న డ్రైవర్ కి […]
Published Date - 09:20 AM, Wed - 8 June 22