Rajasekhar Reddy
-
#Special
విమాన ప్రమాదాల్లో మరణించిన భారతీయ నాయకులు వీరే!
పంజాబ్ గవర్నర్గా పనిచేస్తున్న సురేంద్ర నాథ్ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ప్రభుత్వ విమాన ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
Date : 28-01-2026 - 5:00 IST