Railways Fares
-
#Business
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!
సాధారణ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది. సుదూర, ప్రీమియం ప్రయాణాల్లో స్వల్ప పెంపుదల వల్ల వనరులను మెరుగుపరచవచ్చని, అదే సమయంలో స్వల్ప దూర ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.
Date : 21-12-2025 - 2:03 IST